ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ధర్నా

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలని కర్నూల్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

By

Published : Aug 12, 2019, 12:03 AM IST

నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ ధర్నా

నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ ధర్నా

కర్నూల్​లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూ కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అటవీ ప్రాంతాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ర్యాలీ చేశారు. ఈ తవ్వకాల వల్ల కృష్ణా నది యురేనియం మూలకాలతో కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details