ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కాన్వాయ్ ఢీకొని వీరన్న అనే వృద్ధుడు గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో అంజాద్ బాషా పరామర్శించారు. వీరన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని అన్నివిధాలా ఆదుకుంటామని అంజాద్ బాషా హామీఇచ్చారు. రూ.50వేలు అందజేశారు.
గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి - anjad basha in nandayala hospital news
తన కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పరామర్శించారు. బాధితుడిని అన్నివిధాల ఆదుకుంటామని హామీఇచ్చారు.
![గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5157964-404-5157964-1574526500603.jpg)
గాయపడిని వృద్దుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి
గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి
ఇదీ చదవండి: ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు
Last Updated : Nov 23, 2019, 11:10 PM IST