ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుంది' - కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు న్యూస్

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు.

Demands by Kurnool Parliament Speaker Somishetti Venkateshwar
'రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుంది'

By

Published : Feb 17, 2021, 2:08 AM IST

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని తెదేపా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గతంలో తమ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పార్టీ అభ్యర్థులు దాడులు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతల ప్రోద్భలంతోనే అక్రమ కేసులు: భాజపా

ABOUT THE AUTHOR

...view details