ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు నగరంలో బెట్టింగ్ ముఠా అరెస్ట్​ - Kurnool news

కర్నూలు నగరంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల 20వేల నగదు, ఎల్ఈడీ టీవీ, 10 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు నగరంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

By

Published : Jul 11, 2019, 6:02 AM IST

Updated : Jul 11, 2019, 9:42 AM IST

ప్రపంచ కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కర్నూలు నగరంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భారత్, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్​ జరుగుతుండగా... నగరంలోని కొత్తబస్టాండ్ వద్దనున్న ఓ షాప్​లో 14 మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పట్ణణ నాలుగో పోలీస్​స్టేషన్ పోలీసులు దాడులు చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల 20వేల నగదు, ఎల్ఈడీ టీవీ, 10 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jul 11, 2019, 9:42 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details