ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2020, 8:49 PM IST

ETV Bharat / state

'కరోనా బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి'

కరోనా బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలులోని కొవిడ్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు.

cpm leaders protest about covid patient treatment
cpm leaders protest about covid patient treatment

ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించడం లేదని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లాలో హోం క్వారంటైన్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు మేలుచేసే విధంగా ఉందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు లేకుండా... పాజిటివ్ వచ్చిన వారు ఇళ్లలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details