ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సీపీఐ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు.

By

Published : Nov 5, 2020, 7:40 AM IST

cpi protest
ఆందోళన చేస్తున్న సీపీఐ పార్టీ శ్రేణులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీపీఐ వర్గాలు ఆందోళన చేశారు. పట్టణంలో నిర్మించిన ప్రభుత్వ గృహాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ నెల 16నాటికి లబ్దిదారులకు ఇళ్లు కేటాయించపోతే తమ పార్టీనే పంపిణీ కార్యక్రమం చేపడుతుందని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details