కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట ఓ వ్యక్తి మృతి చెందాడు. వెలుగోడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతనికి వైద్యులు చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. అతను మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట వ్యక్తి మృతి - కర్నూలులో కరోనాతో వ్యక్తి మృతి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యులు చికిత్స చేయక నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు.
![ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట వ్యక్తి మృతి corona victim death at outside of covid ward at karnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8359448-364-8359448-1596994922364.jpg)
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట ఓ వ్యక్తి మృతి