ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుసలు కొడుతున్న కరోనా.. 24 గంటల్లో 25 కేసులు - corona news in karnool district

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఒక్క రోజే 25 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 516 మందికి కరోనా సోకగా.. అందులో 392 మంది చికిత్స పొందుతున్నారు.

corona updates in karnool district
కర్నూలులో కరోనా కేసులు

By

Published : May 5, 2020, 12:11 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ రోజు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు జిల్లాలోనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 25 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో కర్నూలు జిల్లాలో 25 కేసులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటి వరకు 516 మందికి కరోనా రాగా.. 392 మందిచికిత్స పొందుతున్నారు.114 మంది కోలుకోగా.. 10 మంది మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details