ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో కొవిడ్ తగ్గుముఖం..కొత్తగా 3 కేసులు నమోదు - కర్నూలు జిల్లాలో కరోనా వార్తలు

కర్నూలు జిల్లాలో నేడు 3 కరోనా కేసులే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కొవిడ్ మహమ్మారి​తో 487 మంది చనిపోయారు.

kurnool corona cases
కర్నూలు జిల్లా కరోనా కేసులు

By

Published : Dec 8, 2020, 7:25 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. 79 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్​తో 487 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details