జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,098 మందికి కరోనా సోకగా 48,801 మంది వైరస్ను జయించారు. 3,862 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు ఆరుగురు చనిపోగా.. ఇప్పటి వరకు జిల్లాలో 435 మంది వైరస్కు బలయ్యారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,098 మందికి కరోనా సోకగా 48,801 మంది వైరస్ను జయించారు. 3,862 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు ఆరుగురు చనిపోగా.. ఇప్పటి వరకు జిల్లాలో 435 మంది వైరస్కు బలయ్యారు.