ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి

By

Published : Sep 17, 2020, 10:07 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొత్తగా 394 మందికి పాజిటివ్ వచ్చింది.

corona cases in kurnool district
corona cases in kurnool district

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,098 మందికి కరోనా సోకగా 48,801 మంది వైరస్​ను జయించారు. 3,862 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు ఆరుగురు చనిపోగా.. ఇప్పటి వరకు జిల్లాలో 435 మంది వైరస్​కు బలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details