ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2020, 5:20 PM IST

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా లాక్​డౌన్

కర్నూలు జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున నగరంలోని కొన్ని ప్రాంతాలను అధికారులు రెడ్​జోన్లుగా ప్రకటించారు.

Clear lockdown in Kurnool district
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా లాక్​డౌన్

కర్నూలు జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లాక్​డౌన్ చేశారు. రెడ్ జోన్ల పరిధిలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా మెుత్తం 84 కేసులు నమోదు అయ్యాయి.

ఇదీ చూడండి: వలస కూలీలను అడ్డుకున్న కాలనీవాసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details