ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 4, 2020, 4:44 PM IST

ETV Bharat / state

ఆదోనిలో ప్రశాంతంగా లాక్​డౌన్

కర్నూలు జిల్ల ఆదోనిలో లాక్​డౌన్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫలితంగా పట్టణంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

clear-lock-down-in-adoni
ఆదోనిలో ప్రశాంతంగా లాక్​డౌన్

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులు కొంతమంది యువకులను వాలంటీర్లుగా నియమించుకున్నారు. ప్రస్తుతానికి పట్టణంలో 50 మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నామని స్థానిక డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details