ఊరి శివార్లలో రాళ్లు వేస్తున్న గ్రామస్తులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోకి బయటివారు ఎవరు రాకుండా రహదారికి అడ్డంగా రాళ్లు పేర్చారు. కరోనా నేపథ్యంలో ఊర్లోకి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.