ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ బస్సుల్లో 16.5 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్

By

Published : Mar 7, 2021, 12:52 PM IST

కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద అధికారులు జరిపిన తనిఖీల్లో 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

cannabis seized
గంజాయి స్వాధీనం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సుల్లో సోదాలు చేయగా.. గంజాయి పట్టుబడింది. మొత్తం 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details