ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 3, 2020, 11:11 AM IST

ETV Bharat / state

పెళ్లి వేడుకలో సీఏఏ, ఎన్​ఆర్సీలకు మద్దతు

సీఏఏ, ఎన్​ఆర్సీలకు మద్దతుగా చేతిలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు నవదంపతులు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఏంకప్ప, శ్రావణి వివాహం ఫిబ్రవరి 2న జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులిద్దరితో పాటు కుటుంబీకులు జాతీయ జెండా పట్టుకుని సీఏఏ, ఎన్​ఆర్సీలకు మద్దతు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఈ చట్టాలపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని... దంపతుల బంధువులు ఆరోపించారు.

సీఏఏ, ఎన్​ఆర్సీలకు  ప్లకార్డులతోమద్దతు
సీఏఏ, ఎన్​ఆర్సీలకు ప్లకార్డులతోమద్దతు

.

సీఏఏ, ఎన్​ఆర్సీలకు మద్దతుగా పెళ్లి వేడుకలో ప్లకార్డులు

ఇదీ చూడండి:సీఏఏ, ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..!

ABOUT THE AUTHOR

...view details