ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు వ్యవసాయ మార్కెట్​కు తగ్గిన రద్దీ - కర్నూలు సీఐటీయూ 11వ జిల్లా మహసభలు

నిన్న మెున్నటి వరకు ఉల్లి కొనుగోళ్లతో రద్దీగా ఉన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు... ఒక్కసారిగా బోసిపోయింది. సీఐటీయూ 11వ జిల్లా మహాసభలు కర్నూలులో జరుగుతుండడం వల్ల... కార్మికులు అందుబాటులో లేక... అధికారులు మార్కెట్​కు సెలవు ప్రకటించారు. కొనుగోళ్లు చేయడం ఆపివేశారు. దీనివల్ల ఉల్లి విక్రయాలతో సందడిగా ఉన్న మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.

bundh in kurnool agriculture market yard
బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు

By

Published : Dec 9, 2019, 11:21 PM IST

బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు

ABOUT THE AUTHOR

...view details