ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ పదోన్నతిపై విచారణ జరిపించాలి: బీటీఎఫ్ నేతలు - enquiry on illegal promotions

2009లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలన్న లోకాయుక్త ఆదేశాలపై బీటీఎఫ్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ పదోన్నతిపై విచారణ జరిపించాలని కోరారు.

BTF leaders demand in nandhyala
నంద్యాలలో బీటీఎఫ్ నేతల సమావేశం

By

Published : Jun 12, 2021, 9:56 PM IST

నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి 2009లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేయడంపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. అక్రమంగా పదోన్నతి పొందిన ఉపాద్యాయులు జిల్లాలో 91 మంది ఉన్నారని, ఈ అంశంపై విచారణ జరిపి అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని బీటీఎఫ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details