నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి 2009లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేయడంపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. అక్రమంగా పదోన్నతి పొందిన ఉపాద్యాయులు జిల్లాలో 91 మంది ఉన్నారని, ఈ అంశంపై విచారణ జరిపి అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని బీటీఎఫ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
అక్రమ పదోన్నతిపై విచారణ జరిపించాలి: బీటీఎఫ్ నేతలు - enquiry on illegal promotions
2009లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలన్న లోకాయుక్త ఆదేశాలపై బీటీఎఫ్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ పదోన్నతిపై విచారణ జరిపించాలని కోరారు.
![అక్రమ పదోన్నతిపై విచారణ జరిపించాలి: బీటీఎఫ్ నేతలు BTF leaders demand in nandhyala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12111734-210-12111734-1623511517007.jpg)
నంద్యాలలో బీటీఎఫ్ నేతల సమావేశం