ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యం - Black fungus patient Giriswamy disappears at Kurnool Government Hospital

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యమయ్యాడు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యం
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యం

By

Published : Jun 9, 2021, 6:53 PM IST

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యమయ్యాడు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కొవిడ్, బ్లాక్ ఫంగస్​తో గిరిస్వామి ఆస్పత్రిలో చేరాడు. అతను ఎమ్మిగనూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details