ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 8:09 AM IST

ETV Bharat / state

'తితిదే ఆస్తులు అమ్మే అధికారం మీకెవరిచ్చారు?'

తితిదే భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ భాజపా, జనసేన పార్టీలు కర్నూలులో నిరసన చేశాయి. ఈ నిర్ణయం సరికాదని ఇరుపార్టీల నేతలు నిరసన తెలిపారు.

'తితిదే ఆస్తులు అమ్మే అధికారం మీకెవరిచ్చారు'
'తితిదే ఆస్తులు అమ్మే అధికారం మీకెవరిచ్చారు'

దేవాలయాల భుములు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. దేవస్థానం భూములు వేలం వేయాలన్న బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలులో భాజపా, జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

అయితే.. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు టెంట్ తొలగించారు. వెంకటేశ్వరస్వామి ఆస్తులను అమ్మే నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details