ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 14, 2019, 7:51 PM IST

ETV Bharat / state

నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ

ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులో విద్యార్ధులు చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది.

నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ

నంద్యాలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ర్యాలీ

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్​ నిషేధంపై ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సంజీవనగర్ శాంతినికేతన్ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో 'నేటి సౌఖ్యం కాదు.. రేపటి ముప్పు చూడు' అంటూ విద్యార్థిని, విద్యార్థులు నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details