ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డుల ధర్నా - ap_knl_securitys_dharana

నాలుగు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించలేదని సెక్యూరిటీ గార్డులు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

రెండో రోజు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డ్స్ ధర్నా

By

Published : May 17, 2019, 8:17 PM IST

రెండో రోజు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డ్స్ ధర్నా

బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కర్నూలు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్స్ రెండోరోజు ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని.. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలని వారు ఆసుపత్రి అధికారులను డిమాండు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details