ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నో పథకాలు తీసుకొచ్చాం: మంత్రి అఖిల

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిల ప్రియ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

By

Published : Feb 15, 2019, 8:35 PM IST

పట్టిసీమను విమర్శించే వారికి సీఎం తగిన సమాధానమిచ్చారు

పట్టిసీమ ప్రాజెక్టు పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు తగిన సమాధానమిచ్చారని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ చంద్రబాబు ఇచ్చిన వరాలు ఎవరు ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పంటలను కాపాడి ఆదుకున్నారని చెప్పారు. రైతులు, యువతీ,యువకులకు, మహిళలకు, వృద్ధులకు, యువకులకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని అన్నారు.

పట్టిసీమను విమర్శించే వారికి సీఎం తగిన సమాధానమిచ్చారు

ABOUT THE AUTHOR

...view details