రాష్ట్ర ప్రభుత్వం.. ఇచ్చిన డీఏపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అరవ పాల్ పేర్కొన్నారు. కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. డీఏ ప్రకటనపై ఉద్యోగులు అసహనంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని... దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని అరవ పాల్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం - apgef meeting in kurnool
కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏపై ఈ సమావేశంలో చర్చించారు.
![ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం apgef meeting on da increment at Kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9367710-thumbnail-3x2-kurnool.jpg)
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం