కర్నూలు వెంకటాద్రినగర్కు చెందిన శివకుమార్ మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బయటికి వెళ్లి ఆడుకుంటుండగా... స్థానికంగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద శివకుమార్ను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
రైలు ఢీ కొని బాలుడు మృతి - కర్నూలు క్రైం న్యూస్
కర్నూలు నగరం వెంకటాద్రినగర్లో విషాదం నెలకొంది. రైలు ఢీ కొని మూడో తరగతి చదువుతున్న బాలుడు మృతిచెందాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
![రైలు ఢీ కొని బాలుడు మృతి A third-grade boy dies in train accident in kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7466318-236-7466318-1591204917436.jpg)
రైలు ఢీ కొని మూడో తరగతి బాలుడు మృతి