ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2021, 8:10 AM IST

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో వ్యక్తి హత్య.. భూ వివాదమే కారణమా?

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. భూ వివాదమే కారణంగానే దాడి చేసి హతమార్చినట్లు మృతుని భార్య తెలిపింది.

died person
మరణించిన వ్యక్తి

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో పార్థసారథిరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసి అంతమొందించారు. ఈ ఘటనలో మృతుని భార్య సుబ్బలక్ష్మి, వారి బంధువు రంగస్వామి గాయపడ్డారు. వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, రాంభూపాల్ రెడ్డికి పార్థసారథిరెడ్డితో భూవివాదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details