ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రం నుంచి 48 మంది డిశ్చార్జ్ - ఏపీలో కరోనా మరణాలు

కరోనా విజృంభిస్తున్నందున అధికారులు అప్రమత్తమవుతున్నారు. కర్నూలు జిల్లాలో 14 రోజులు క్వారంటైన్లలో ఉండి ఆరోగ్యంగా ఉన్నవారిని ఇంటికి పంపుతున్నారు.

48 discharged from Quarantine in Kurnool
కర్నూలులోని క్వారంటైన్ నుంచి 48మంది డిశ్చార్జ్

By

Published : Apr 22, 2020, 7:59 PM IST

కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్లలో 14 రోజులు ఉండి.. ఆరోగ్యంగా ఉన్న వారిని అధికారులు ఇంటికి పంపిస్తున్నారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉన్న కేంద్రం నుంచి.. 2 సార్లు కరోనా నెగటివ్ ఫలితం వచ్చిన 48 మందిని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఇంకా 1,211 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details