ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2021, 11:58 AM IST

ETV Bharat / state

కర్నూలులో 47వ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలు

కర్నూలు జిల్లా డోన్​లో 47వ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్​ ప్రారంభించారు.

47th state level boys and girls kabaddi competitions
47వ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలు

కర్నూలు జిల్లా డోన్​లో 47వ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను మొదలు పెట్టారు. అంతకంటే ముందు పట్టణంలో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. పదమూడు జిల్లాల నుంచి వచ్చిన బాల, బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తారక రామనగర్​లో నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details