ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో 14 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ - covid 19 cured

కర్నూలు జిల్లాలో బుధవారం కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయినట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు.

kurnool district
కర్నూలులో 14మంది డిశ్చార్జ్

By

Published : May 7, 2020, 10:59 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా కరోనానుంచి కోలుకున్న 14 మంది.. బుధవారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. వారికి పరీక్షలు చేసి.. ఆరోగ్యంగా ఉన్నారని నిర్థరించుకున్న అధికారులు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

కర్నూలు రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి నుంచి ఇద్దరు, విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 8 మంది, శాంతిరాం కోవిడ్ ఆసుపత్రి నుంచి నలుగురిని డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 167 చేరింది. అందులో 11 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details