ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులే మమ్మల్ని గ్రామాల నుంచి గెంటేశారు' - వైకాపా బాధితులు

పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయామని వైకాపా బాధితులంటున్నారు. తెదేపా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులు.. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు.

తమ సమస్యలనుచెపుతున్న బాధితులు

By

Published : Sep 10, 2019, 12:31 PM IST

తమ సమస్యలనుచెపుతున్న బాధితులు

పోలీసు వ్యవస్థపై తాము నమ్మకం కోల్పోయామని తెలుగుదేశం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని వైకాపా బాధితులంటున్నారు. తమను ఊర్లో నుంచి గెంటేసిందే పోలీసులేనని... అదే పోలీసులు ఇప్పుడు ఊర్లలో దిగబెడతామంటే ఎలా నమ్మేదని వారు అంటున్నారు. సొంత గ్రామాల్లోకి వెళ్లాక దాడులు చేస్తే... తమను కాపాడేది ఎవరని వారు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details