ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2022, 5:40 PM IST

ETV Bharat / state

గుడివాడలో తెదేపా నాయకులపై వైకాపా శ్రేణుల దాడి.. ఒకరికి గాయాలు

కృష్ణా జిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై.. వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేయగా.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ysrcp followers attack on tdp cadre at gudiwada in krishna district
గుడివాడలో తెదేపా నాయకులపై వైకాపా శ్రేణుల దాడి.. ఒకరికి గాయాలు


కృష్ణా జిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై.. వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేయగా ఆయన తీవ్ర గాయపడ్డారు. పెద్ది కిషోర్ ను పోలిసులు అదుపులోకి తీసుకొని.. స్టేషన్ కు తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details