వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై.. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి.. మరికొందరు సభ్యులతో కలిసి స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, నందిగం సురేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి.... రఘురామకృష్ణరాజుపై స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇవ్వనున్నట్టు సమాచారం.
నేడు లోక్సభ స్పీకర్ను కలవనున్న వైకాపా ఎంపీలు - దిల్లీకి వైకాపా ఎంపీలు వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు అంశంపై వైకాపా ఎంపీలు లోక్సభ స్పీకర్తో చర్చించనున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను శుక్రవారం కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
ycp MPs will meet lok sabha Speaker tomorrow
Last Updated : Jul 3, 2020, 3:09 AM IST