ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి ఉద్యమం అనేది భూటకం: కరణం ధర్మశ్రీ - mla karanam dharmasri news

అమరావతి ఉద్యమంపై వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.

YCP mla karanam dharma sri fire on amaravathi protest
వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

By

Published : Aug 26, 2020, 10:47 PM IST

అమరావతి ఉద్యమం అనేది భూటకమని వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆక్షేపించారు. అసలు లేని ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details