"బాల్య విహహాలు అరికట్టేందుకు అందరూ కృషి చేయాలి" - బాల్య విహహలు ఆరికట్టాలి-వాసిరెడ్డి పద్మ
బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదు అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"బాల్య విహహలు ఆరికట్టేందుకు అందరూ కృషి చేయాలి"
ఇదీ చదవండి: మన్యంలో కిడారి, సోమ ప్రథమ వర్ధంతి