ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెజవాడకు మహిళల పాదయాత్ర..సొమ్మసిల్లిన వృద్ధురాలు - రాజధాని అమరావతి తాజా వార్తలు

మొక్కు చెల్లించుకోటానికి కాలినడకన బెజవాడ బయలుదేరిన వారిలో ఓ మహిళ కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.

woman serious in protest to capital city
కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన మహిళ

By

Published : Jan 19, 2020, 11:59 AM IST

కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన మహిళ

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళా రైతులు రాజధాని ప్రాంతమైన మందడం శివాలయం నుంచి విజయవాడ దుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. ఈ సమయంలో మహిళా భక్తురాలు గరికపాటి పార్వతి అనే మహిళ మార్గ మధ్యలో సొమ్మిసిల్లి పడిపోయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details