ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తేలప్రోలు వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

తేలప్రోలు సమీపంలోని వంతెన వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

By

Published : Aug 15, 2021, 4:15 PM IST

Published : Aug 15, 2021, 4:15 PM IST

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లాలో చెన్నై - జాతీయ రహదారిపై తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details