ఈ నెల 16 లోపు సంగంలో తనిఖీలు ముగించాలి: ఏసీబీ కోర్టు - ఏసీబీ సోదాలు తాజా వార్తలు
ఈ నెల 16 లోపు సంగంలో తనిఖీలు ముగించాలని ఏసీబీ కోర్టు ఆదేశం
13:01 May 13
.
సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది. వారెంట్లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
ఇవీ చూడండి :కొవిడ్తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్
Last Updated : May 13, 2021, 1:47 PM IST