విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో ఓ ఓటరు అవాక్కయ్యారు. అందుకు కారణం అతని ఓటు మరొకరు వేయడమే. స్థానిక ఆర్టీసీ ఉద్యోగి చెన్నంశెట్టి రమేష్ భార్య సామ్రాజ్యం ఓటుని మరొకరు వేయడంతో వివాదం చెలరేగింది. స్పందించిన అధికారులు ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో ఆమె ఛాలెంజింగ్ ఓటు వేశారు.
నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం - నిడమనూరు పంచాయతీ వార్తల సమాచారం
విజయవాడ గ్రామీణ మండలం నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల అధికారులు స్పందించి ఛాలెంజింగ్ ఓటు వేయించారు.
![నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం vote change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10556986-523-10556986-1612862737468.jpg)
నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం