ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి స్మగ్లింగ్​లో మహిళలు... పట్టుకున్న విజయవాడ పోలీసులు - గంజాయి స్మగ్లర్ల

విశాఖ జిల్లా చింతపల్లి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయిని విజయవాడ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

krishna distrct
విశాఖ నుంచి హైదరాబాద్ కు గంజాయి.. పట్టుకున్న విజయవాడ పోలీసులు

By

Published : Jun 9, 2020, 12:18 PM IST

రయ్​రయ్​ను వేగంగా దూసుకెళ్లి ఇన్నోవా వాహనాన్ని విజయవాడ పోలీసులు ఆపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ కారును పూర్తిగా చెక్​ చేశారు. అంతే ఒక్కసారిగా గంజాయి వాసన గుప్పుమంది.

కృష్ణా జిల్లాలోకి ఇన్నోవా వాహనంలో అక్రమ రవాణా చేస్తున్న 246 కిలోల గంజాయి ప్యాకెట్​లు విజయవాడ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 12 లక్షల 30 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఎనిమిది మంది గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారు వెళ్లే మూడు ఖరిదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి 'సీమ ఎత్తిపోతలపై కేంద్రమంత్రికి లేఖ రాయండి'

ABOUT THE AUTHOR

...view details