రాష్ట్రంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 27న సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. స్వర్ణభారత్ ట్రస్టులో ఆయన బస చేయనున్నారు. ఈనెల 28న సూరంపల్లిలోని కళాశాలలో జరగబోయే సదస్సులో పాల్గొని.. 29న బెంగళూరు వెళ్తారు.
27న రాష్ట్రానికి ఉప రాష్ట్రపతి.. విజయవాడలో 3 రోజులు పర్యటన - విజయవాడ తాజా వార్తలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 27న రాష్ట్రానికి రానున్న ఉపరాష్ట్రపతి.. స్వర్ణభారత్ ట్రస్టులో బస చేయనున్నారు.
vice president