నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖీ
అభివృద్ధి వ్యత్యాసం.. పురోగతికి ఆటంకం: ఉపరాష్ట్రపతి - IIIt
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి సంభాషించారు. దేశంలో అభివృద్ధి పోకడలపై అవగాహన కల్పించారు. గ్రామాలకు, పట్టణాలకు వ్యత్యాసం పెరగడం.. అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందన్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖీ