ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ది పనులను పర్యవేక్షించిన మంత్రి వెల్లంపల్లి - విజయవాడలో పర్యటించిన  దేవాదాయశాఖమంత్రి

విజయవాడలో పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెదేపా పాలనలో దేవాలయాలను కూల్చివేశారని ఆయన ఆరోపించారు.

endoresment minister of ap visits shaneswara temple

By

Published : Sep 15, 2019, 4:32 PM IST

విజయవాడలో పర్యటించిన దేవాదాయశాఖమంత్రి.

కృష్ణా జిల్లా విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు.నగరంలో జరుగుతున్న అభివృద్ధిపనులను పరిశీలించారు.శనీశ్వరాలయంలో సీతమ్మ పాదాలను గత ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు.పుష్కరాలు,రహాదారుల పేరుతో దేవాలయాలను కూల్చివేసిన ఘనత తెదేపా పాలనదని ఎద్దేవా చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details