చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం
చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం - చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో తలపెట్టిన వరుణయాగం చివరి ఘాట్టానికి చేరుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య నదీ జలాలను ఘటాలలో నింపి ప్రత్యేక పూజలు చేశారు.
![చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3645303-333-3645303-1561364800557.jpg)
varunayagam-among-the-vedic-slogans