ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 12, 2019, 6:23 PM IST

ETV Bharat / state

విషాదం.. విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు మృతి

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో తెగిపడ్డ విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు.

విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి

విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో తెగిపడ్డ విద్యుత్​ తగిలి కౌలు రైతు చలసాని కృష్ణమూర్తి, ఎలక్ట్రీషియన్ కోగంటి ప్రసాద్ మృతి చెందారు. కృష్ణమూర్తి పొలంలో మోటార్ బాగు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ తీగలను సరి చేయాలని విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details