విజయవాడలో కరోనా పరీక్షలు నిర్వహించే ట్రైఏజ్ కేంద్రం ప్రారంభం
కృష్ణా జిల్లాలో కరోనా పెరుగుతున్నందున... అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. మాస్కులు ధరిస్తూ.. శానిటైజర్ని వాడాలని సూచించారు. కరోనా వస్తే భయపడవద్దని ధైర్యం చెప్పారు.