ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 26, 2021, 8:09 PM IST

ETV Bharat / state

అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధం.. రూ. 5.5 లక్షల నష్టం

కృష్ణా జిల్లా ముసునూరులో విద్యుత్​షార్ట్ ​సర్క్యూట్​ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ. 5 లక్షల 50 వేల నష్టం వాటిల్లిందని దుకాణం యజమానులు వాపోయారు.

Three shops were gutted in Musunur in Krishna district due to an electrical short circuit
విద్యుత్​షార్ట్​ సర్క్యూట్​తో మూడు దుకాణాలు దగ్ధం.. రూ. 5.5 లక్షల నష్టం

కృష్ణా జిల్లా ముసునూరులో విద్యుత్​షార్ట్​ సర్క్యూట్ కారణంగా మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 5.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముసునూరు మండలం తహసీల్దార్ సీహెచ్ చిట్టిబాబు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఇదీ చదవండి:

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details