ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2020, 1:42 PM IST

ETV Bharat / state

వైభవంగా.. తిరుపతమ్మ రంగుల ఉత్సవం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువుతీరిన గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల ఉత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.

Thirupathamma Color Festival celebrations at jaggayyapeta in krishna
వైభవంగా.. తిరుపతమ్మ రంగుల ఉత్సవం

26 రోజులుగా రంగుల ఉత్సవం కోసం పరివార దేవతలతో కలిసి.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువుతీరిన గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు. అంగరంగ వైభవంగా.. తిరుగు పయనమయ్యారు. రంగుల మండపంలో రాత్రంతా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు... తెల్లవారుజామున పల్లకీలో పెనుగంచిప్రోలు బయల్దేరారు. రెండేళ్లకు ఓసారి జరిగే ఈ ఉత్సవంలోని అమ్మవారిని దర్శించుకోవటానికి.. భక్తులు పోటెత్తారు. భారీ బందోబస్తు నడుమ.. దేవతా మూర్తులకు భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు. డప్పులు, కొమ్ము బూరలు, మంగళ వాయిద్యాలతో ఉత్సవం హోరెత్తింది. పలు సంస్థలు భక్తులకు సేవలందించాయి.

వైభవంగా.. తిరుపతమ్మ రంగుల ఉత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details