ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లా.. మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - కృష్ణాజిల్లాలో వెలువడుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

మూడో దశ పంచాయతీ ఎన్నికలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిశాయి. ఓట్ల లెక్కింపు ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫలితాలు వెలువడుతున్నాయి.

third phase panchayati elections results in krishna district
కృష్ణాజిల్లాలో మూడో దశ పంచాయితీ ఎన్నికల ఫలితాలు

By

Published : Feb 17, 2021, 10:43 PM IST

Updated : Feb 17, 2021, 10:56 PM IST

కృష్ణా జిల్లాలో మూడో దశ పంచాయతీ పోరు ముగిసింది. ఓట్ల లెక్కింపు ఇప్పటికే మొదలైంది. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారికి మద్దతిచ్చిన వారు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • మోపిదేవి మండలం కోసూరుపాలెం సర్పంచి​గా అనూష గెలుపొందారు.
  • మోపిదేవి మండలం లంక సర్పంచి‌గా జోత్స్న విజయం సాధించారు.
  • మోపిదేవి మండలం బొబ్బరలంకలో గంగాభవాని సర్పంచిగా గెలిచారు.
Last Updated : Feb 17, 2021, 10:56 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details