ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 22, 2021, 7:27 PM IST

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదని సమావేశం రసాభాస

నందిగామ వాణిజ్యమండలి సర్వసభ్య సమావేశం రచ్చరచ్చఅయింది. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుకు ఆహ్వానం ఇవ్వలేదని.. పాలకవర్గంతో ఒక వర్గం సభ్యులు వాగ్వాదానికి దిగారు.

సమావేశం రసాభాస
సమావేశం రసాభాస

వైకాపా ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదని సమావేశం రసాభాస

కృష్ణాజిల్లా నందిగామ వాణిజ్యమండలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే(వైకాపా) మొండితోక జగన్మోహనరావుకు ఆహ్వానం ఇవ్వలేదని..పాలకవర్గంతో ఒక వర్గం సభ్యులు వాగ్వాదానికి దిగారు.

రెండు మండల సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి.. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అదుపు చేశారు.

ఇదీ చదవండి:నందిగామలో కోవిడ్‌ కేర్ సెంటర్ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details