ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏడాదిగా డాక్టర్ సుధాకర్​ను సీఎం జగన్ మానసికంగా వేధించారు' - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వైద్యుడు సుధాకర్ మృతిపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. సీఎం జగన్ బెదిరింపులు, వేధింపుల వల్లే ఆయన మరణించాడని ఆరోపించారు.

varla ramaiah
తెదేపా నేత వర్ల రామయ్య

By

Published : May 22, 2021, 3:26 PM IST

సకాలంలో సీబీఐ దర్యాప్తు పూర్తై ఉంటే.. వైద్యుడు సుధాకర్ ప్రాణం పోయేది కాదని తెదేపా నేత వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. రాక్షసత్వానికి, మూర్ఖత్వానికి నిలువుటద్ధంలా వ్యవహరించిన సీఎం జగన్.. ఏడాదిగా బెదిరింపులు, వేధింపులతో ఆయనను మానసికంగా హింసించారని ఆరోపించారు.

ఎస్సీలకు ప్రశ్నించే హక్కు లేదన్నట్లు వరుస ఘటనలు జరుగుతున్నాయన్నారు. సుధాకర్ లాంటి ఎస్సీలు ఇంకా ఎంతమంది ప్రభుత్వ అరాచకాలకు బలవ్వాలని నిలదీశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details