ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 14, 2020, 5:44 PM IST

ETV Bharat / state

'ఆ భూములు మెడలోతు నీళ్లలో మునిగిపోతే.. ఎందుకు స్పందించరు?'

చుక్క నీరు రాకపోయినా సరే.. తెదేపా అధినేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించేందుకు వారానికో నోటీసు పంపుతున్నారని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి కొన్న భూములు మెడలోతు నీళ్లలో మునిగిపోతే.. ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు.

tdp leader javahar comments on jagan
మాజీమంత్రి జవహర్

మాజీమంత్రి జవహర్ ట్వీట్

సీఎం జగన్​పై మాజీ మంత్రి జవహర్ ట్విట్టర్​లో విమర్శనాస్త్రాలు సంధించారు. చుక్క నీరు రాకపోయినా సరే.. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించేందుకు వారానికో నోటీసు పంపుతున్నారని మండిపడ్డారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి కొన్న భూములు మెడలోతు నీళ్లలో మునిగిపోతే.. అవి కొన్న అధికారులు, కొనిపించిన నేతలకు సీఎం జగన్ నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

'సమస్యలు పరిష్కరిస్తేనే సినిమా హాళ్లు తెరుస్తాం'

ABOUT THE AUTHOR

...view details